ఆరోగ్య భారతమే లక్ష్యంగా మోదీ గారి ప్రభుత్వం మరో ముందడుగు...
🔸ప్రయాణ సమయంలో ప్రమాదాలు అరికట్టేందుకు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రైల్వే స్టేషన్లలో వైద్య సేవలకు శ్రీకారం..
👉దేశ వ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే వైద్య పరీక్ష యంత్రాలు ఏర్పాటు.
👉ప్రతి పేదవాడికీ వైద్య పరీక్షల సేవలు అందేలా రూ.50లకే 16 కీలక వైద్య పరిక్షల సదుపాయం కల్పించనున్నారు.
👉రైల్వే ఉద్యోగులకు రూ.10కి, ప్రయాణికులకు రూ.50కి ఈ వైద్య పరిక్షలు జరుగుతాయి..
👉ప్రయోగాత్మకంగా ఇప్పటికే లక్నో, ఢిల్లీ రైల్వే స్టేషన్లలో ఈ వైద్య పరిక్ష యంత్రాలు ప్రయాణికులకు వైద్య సేవలు అందిస్తున్నాయి..
#modi news #jai modi #👍P M మోది